PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నందికొట్కూరు పట్టణ వైసీపీ కన్వీనర్ గా జి.కిషోర్ కుమార్

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు పట్టణ వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ గా జి.కిషోర్ కుమార్ నియమిస్తూ రాష్ట్ర వైసీపీ సోషల్ మీడియా విభాగం ఉత్తర్వులు జారీచేసింది. నందికొట్కూరు వైసీపీ సోషల్ మీడియా పట్టణ కన్వీనర్, కో కన్వీనర్లను నియమించారు.శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆశీస్సులతో మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి సహకారంతో నందికొట్కూరు టౌన్ సోషల్ మీడియా కన్వీనర్ గా జి.కిషోర్ కుమార్, కో- కన్వీనర్లుగా బ్రహ్మయ్య ఆచారి, చరణ్ తేజ, బండారి ప్రవీణ్, మెుల్ల ముజాహిద్ బేగ్ లను నియమించినట్లు రాష్ట్ర వైసీపీ సోషల్ విభాగం శనివారం ఆదేశాలు జారీచేశారు.

About Author