PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పొగాకు బోర్డు స‌భ్యుడిగా జీవీఎల్ న‌ర‌సింహారావు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : పొగాకు బోర్డు స‌భ్యుడిగా ఎంపీ జీవీఎల్ న‌ర‌సింహారావు నియ‌మితుల‌య్యారు. రాజ్య‌స‌భ‌లో ఆమోదించిన తీర్మానం మేర‌కు జీవీఎల్ న‌ర‌సింహారావు పొగాకు బోర్డు స‌భ్యుడిగా ఎన్నిక‌య్యారు. ఈ విష‌యాన్ని రాజ్య‌స‌భ సెక్ర‌టేరియేట్ లిఖిత‌పూర్వ‌కంగా ఆయ‌న‌కు తెలియ‌జేసింది. పొగాకు రైతుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌డానికి కృషి చేయ‌నున్నట్టు జీవీఎల్ న‌ర‌సింహారావు తెలిపారు. పొగాకు ఎగుమ‌తుల ప్రోత్సాహానికి కృషి చేయ‌నున్న‌ట్టు తెలిపారు.

                                

About Author