PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇందిరానగర్​లో…ఇంటింటి ప్రచారం..

1 min read

ఫ్యాన్​ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించిన వైసీపీ అభ్యర్థి ఇంతియాజ్​

కర్నూలు, పల్లెవెలుగు: నగరంలోని 43 వ వార్డులో గల పాత ఈద్గానందు ఇఫ్తార్ విందులో పాల్గొని అలాగే వార్డులో గల ఇందిరా నగర్ కాలనీ నందు గడపగడప ప్రచారంలో పాల్గొన్న కర్నూలు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి A.Md ఇంతియాజ్, కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డితోపాటు కర్నూలు నియోజకవర్గ కార్పొరేటర్లు నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author