సింహాచలం చందానోత్సవంలో 7 మంది చనిపోవడం బాధాకరం
1 min read
ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి
న్యూస్ నేడు ఆలూరు : ఆలూరువైసీపీ ఎమ్మెల్యే బుసినేవిరుపాక్షి మీడియా సమావేశంలో మాట్లాడుతూ సింహాచలం కాంపౌండ్ గోడ నాసిరకంగా కట్టడం వల్ల ఈ ప్రమాదo జరిగింది.కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత లంచం తీసుకుంటు నాసిరకంగా కడుతున్నారు.చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ , లోకేష్ ప్రజాలకు సేవ చేయాలనుకోవడం లేదుకూటమి ప్రభుత్వం ప్రజాల ప్రాణాలతో ఆడుకుంటున్నారు.కూటమి ప్రభుత్వం సింహాచలం ఘటన లో చనిపోయిన కుటుంబలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో వైస్సార్సీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల కన్వీనర్, జడ్పీటీసీ, ఎంపీపీ, కో కన్వీనర్, వైస్ ఎంపీపీ, సర్పంచ్ లు,ఎంపీటీసీ, పార్టీ అనుబంధం సభ్యులు, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, బివీఆర్ అభిమానులు, వైస్సార్సీపీ కుటుంబం పాల్గొన్నారు.