PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పీకే పై లాలూ సెటైర్లు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఎన్నికల వ్యూహకర్త ప్ర‌శాంత్ కిషోర్ రాజకీయాల్లోకి వస్తుండడం పై ఆర్జేడీ అధినేత లాలూప్ర‌సాద్ యాద‌వ్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. దేశం అంతా తిరిగి చివరికి బిహార్‌కే వస్తున్నారని, పీకేను దేశ ప్రజలు ఇంటికి పంపించారంటూ లాలూ ఎద్దేవా చేశారు. అయితే బిహార్‌లో సైతం పీకేకు అవకాశం లేదని, అక్కడి ప్రజలు ఆయనను నమ్మబోరని లాలూ అన్నారు. రాజకీయ ప్రవేశంపై గురువారం ప్రెస్‌మీట్‌లో పీకే మాట్లాడిన కొద్ది సమయానికే లాలూ పై విధంగా స్పందించారు.

                                 

About Author