త్రాగు నీటి సంపుకు ఎమ్మెల్యే భూమి పూజ
1 min read
న్యూస్ నేడు ఆలూరు: ఆలూరు మండలం మొల్లగవల్లి కొట్టల గ్రామంలో త్రాగు నీటి సంపుకు భూమి పూజ చేసిన ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మండల కన్వీనర్, జడ్పీటీసీ, ఎంపీపీ, కో కన్వీనర్, వైస్ ఎంపీపీ,సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, పార్టీ అనుబంధ సభ్యులు, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, బివీఆర్ అభిమానులు, వైస్సార్సీపీ కుటుంబం పాల్గొన్నారు.
