స్పందించిన పంచాయతీ కార్యదర్శి
1 min read
కౌతాళం న్యూస్ న్యూస్ నేడు : మండల కేంద్రమైనటువంటి 13 వ వార్డు లైన్ నందు 23 వ తేదీన ఉదయం మండల పరిషత్ కార్యాలయంలో ఇచ్చిన వినతి మేరకు వెంటనే సమస్యను 24 గంటలలో సర్పంచ్ పాల్ దినకర్ మరియు పంచాయతీ కార్యదర్శి జి. ప్రకాశ్ ఆధ్వరంలో పైప్ లైన్ రిపేరు చేసి నీటి సరఫరా చేయడం జరిగింది.