NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డ్రంకెన్ డ్రైవ్ , ఒపెన్ డ్రింకింగ్ లో పట్టుబడిన వారికి జరిమానా

1 min read

పల్లెవెలుగు కర్నూలు:  కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్  పాటిల్ ఐపియస్  ఆదేశాల మేరకు జిల్లాలో  రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా కర్నూలు మూడవ పట్టణ పోలీసులు  డ్రంక్ అండ్ డ్రైవ్ , ఒపెన్ డ్రింకింగ్ తనిఖీలు నిర్వహించారు . పట్టుబడిన మొత్తం 16 మంది పై కేసులు నమోదు చేశారు.  కర్నూలు జెఎఫ్​సిఎం కోర్టులో హజరు పరచారు.  వీరందరికి జరిమానాలు విధించారు . డ్రంక్ అండ్ డ్రైవ్ లో  పట్టుబడ్డ 6 మంది కి ఒక్కొక్కరి పై రూ. 3 వేల  చొప్పున  జరిమానా  విధించారు. ఒపెన్ డ్రింకింగ్ లో  పట్టుబడ్డ  10 మంది కి  ఒక్కొక్కరి పై రూ. 1000/- జరిమానా విధించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *