NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దేశాన్ని కాపాడండి రాష్ట్రాన్ని రక్షించండి…

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : దేశాన్ని కాపాడండి రాష్ట్రాన్ని రక్షించండి అనే నినాదంతో సిపిఐ రాష్ట్ర బస్సు యాత్ర సెప్టెంబర్ 2న ఆలూరు లోకి ప్రవేశిస్తున్న సందర్భంగా వేదవతి ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టి లక్ష ఎకరాలకు సాగునీరు తాగునీరు ఇవ్వాలని కోరుతూ వేదావతి ప్రాజెక్టు పరిధిలోకి ఆస్పరి మండలాన్ని వర్తింపు చెయ్యాలని – ఆలూరులో జరుగుతున్న వేదవతిగర్జన బహిరంగసభ ను జయప్రదం చేయాలని కోరుతూ హోళగుంద మండలం లో సులువాయి సమ్మతి గిరి ముగుమాన్ గుందా   గ్రామాలలో ప్రజలను కలిసి సిపిఐ మండల కార్యదర్శి బి మారెప్ప మాట్లాడుతూ  సెప్టెంబర్ రెండో తేదీ ఆలూరు లో జరుగు వేదవతి నది గర్జన భారీ బహిరంగ సభను జయప్రదం పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపి నాయకులు కృష్ణయ్య అసేన్ భాష సలాంసబ్ హినయిత్ కాశిం అబిబిసబ్  తిక్కప్ప శంక్రప్ప వన్నుర్  సాబ్ దితరులు పాల్గొన్నారు.

About Author