PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మంత్రి సోదరుడు గుమ్మనూరు శ్రీనివాసులు కుమార్తె సీమంతం

1 min read

హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం,సోదరుడు మరియు కర్ణాటక రాష్ట్ర మంత్రి బి.నాగేంద్ర

సోదరుడు కుమార్తెను ఆశీర్వదించిన ఇద్దరు మంత్రులు..

పల్లెవెలుగు వెబ్ ఆలూరు : రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సోదరుడు గుమ్మనూరు శ్రీనివాసులు గారి రెండవ సీమంతం వేడుకకు హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం,సోదరుడు మరియు కర్ణాటక రాష్ట్ర మంత్రి బి.నాగేంద్ర వివాహ వేడుకకు  హాజరయ్యారు.బళ్ళారి జిల్లాలోని హగిరి పట్టణంలోని గుమ్మనూరు శ్రీనివాసులు  వియ్యంకుడు వారి స్వగృహం నందు గురువారం జరిగిన సీమంతం వేడుకలో  ఇద్దరు మంత్రులు  ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో సోదరుడు గుమ్మనూరు నారాయణ స్వామి,యువనేత గుమ్మనూరు ఈశ్వర్,యువ నాయకులు మురళీకృష్ణ ఆలూరు మార్కెట్ యార్డు ఛైర్మన్ గుమ్మనూరు నారాయణ,కుటుంబ సభ్యులు, పలువురు ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.

About Author