PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీ మల్లికార్జునుడి సన్నిధిలో ఉత్తరాఖండ్​ స్పీకర్​

1 min read

పల్లెవెలుగు వెబ్​, శ్రీశైలం: శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు ఉత్తరాఖండ్ స్పీకర్ ప్రేమ్చంద్ అగర్వాల్ దంపతుల. అంతకు ముందు ఆలయ అధికారులు స్పీకర్​ ప్రేమ్చంద్​ అగర్వాల్​ దంపతులకు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం స్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈవో లవన్న స్పీకర్ స్వామివారి ప్రసాదాలు అందజేశారు.

About Author