ఇంటర్ సప్లమెంటరీ ఫలితాలలో శ్రీ చైతన్య విద్యార్థుల విజయప్రస్థానం
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: నేడు విడుదలైన ఇంటర్ ప్రథమ సంవత్సర సప్లమెంటరీ పరీక్షా ఫలితాలలో శ్రీ చైతన్య విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరచారని శ్రీ చైతన్య కళాశాళల ఎ.జి.ఎమ్. మురళీకృష్ణ పత్రికా ప్రకటనలో తెలిపారు.జూనియర్ యం.పి.సి. విభాగం లో 470 మార్కులకు గాను బి. యశస్విని 467 మార్కులతో జిల్లాలో ప్రథమ మార్కును కైవసం చేసుకున్నారని తెలిపారు. అదే విధంగా కె. హర్శిత 466 మార్కులు, జి. అభిలాష్ 466 మార్కులు, ఎ. మరియమ్మ 466 మార్కులు, ఎమ్. ముజాహిద్ 466 మార్కులు, మనియార్ సమ్రీన్ బేగం 466 మార్కులు, ఎమ్. లిఖిత 466 మార్కులు, జి. లావన్య 466 మార్కులు, ఎస్. దేవవర్శిని రెడ్డి 466 మార్కులు, డి.గౌరి ప్రశాంత్ 466 లాంటి ఎన్నో ఉత్తమ మార్కులు సాధించారని తెలియజేశారు.తమ వద్ద యం.పి.సి. విభాగంలో ప్రతి ముగ్గురిలో ఒకరికి 420, ఆ పైన మార్కులు సాధించారని తెలిపారు.జూనియర్ బై.పి.సి. విభాగం లో 440 మార్కులకు గాను బి. జ్వలిత 436 మార్కులు ఎస్.సదాఫ్ 436 మార్కులు, కె. భావన 436 మార్కులు, డి. పల్లవి 435 మార్కులు, ఎమ్.సనాఫాతిమా 435 మార్కులు, పి.హెచ్. దీప్తి రెడ్డి 435 మార్కులు, కె.చరిత 435 మార్కులు, డి. సమీనా 435 మార్కులు, జి. వర్శిని 435 మార్కులు, ఆర్. ఖాతూన్ 435 మార్కులు, కె. స్నేహిత 435 మార్కులు, సువాంశిక 435 మార్కులు, కె. శిరీశ 435 మార్కులు, ఎస్.అతయా తహ్రీమ్ 435 లాంటి ఎన్నో ఉత్తమ మార్కులు సాధించారని తెలియజేశారు. తమ వద్ద బై.పి.సి. విభాగంలో ప్రతి ముగ్గురిలో ఒకరికి 410, ఆ పైన మార్కులు సాధించారని తెలిపారు.