PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీశైలం.. అన్నదానానికి విరాళాలు

1 min read

పల్లెవెలుగు వెబ్​ : శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల నిత్య అన్నదానికి భక్తుల విరాళాలు అందజేస్తున్నారు. సోమవారం ప్రకాశం జిల్లా మద్దిపడు చెందిన పాపయ్య నిత్య రూ. 1,16,116 , గుంటూరు చెందిన శివరామకృష్ణ ప్రసాద్ భక్తులు రూ.1,01,116 నిత్య అన్నదానికి విరాళంగా అందజేశారు. అంతకు ముందు స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన దాతలకు ఆలయ అధికారలు స్వామివారి ప్రసాదాలు అందజేశారు.


About Author