రైతులకు సకాలంలో సబ్సిడీ విత్తనాలను పంపిణీ చేయాలి
1 min read
సిపిఐ డిమాండ్
ప్యాపిలి, న్యూస్ నేడు: డోన్ పట్టణంలోని స్థానికనక్కి రామన్న భవనంలో విలేకరుల సమావేశంలో సిపిఐ డోన్ మండల కార్యదర్శి నారాయణ పట్టణ కార్యదర్శి మె టా రాముడు పట్టణ సహాయ కార్యదర్శి రామ్మోహన్ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని రైతన్నలు ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్నారు ఇప్పటికే సీజన్ ప్రారంభం కావడంతో దుక్కులు దున్నడంఎరువులు చెల్లడం తదితర సేద్యం పనుల్లో నిమగ్నమయ్యారు అనుకులిస్తే మరో 20 రోజుల్లో విత్తనాలు నాటి పనుల్లో పూర్తయ్యే అవకాశం ఉంది ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ముందుగానే ప్రకటించింది సాగు విస్తరణం మరింత పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులే అంచనా కూడా వేశారు రైతులకు ఏ కొరత లేకుండా ఎరువులతోపాటు విత్తనాల పంపిణీ కూడా తక్షణమే సకాలంలో రైతులకు సబ్సిడీ విత్తనాలు తక్షణమే అందజేయాలని దాదాపుగా 20 రోజుల్లో పంటలు వేసుకోవడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు అందుకోసమే ఏ రైతు కూడా కొరత లేకుండా సబ్సిడీ విత్తనాలు తక్షణమే మంజూరు చేయాలని ఇప్పటికే ప్రభుత్వ అధికారులు రైతాంగానికి అనేక విధాలుగా సకాలంలో ఆదుకుంటాం విత్తనాలు ఎరువులు గోడౌన్ లో నిలువ ఉంచామని పత్రిక ప్రకటన కె పరిమితం కాకుండా రైతుకు సకాలంలో విత్తనాలు అందజేసి ఖరీఫ్ సీజన్లో వేసుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని వారు ప్రభుత్వాన్ని అధికారులను కోరారు అదేవిధంగా రైతులకు ఎరువులకు వ్యవసాయ పెట్టుబడి కోసం బ్యాంకుల్లో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రుణాలుమంజూరు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.