PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఒప్పంద ఉద్యోగుల‌కు తీపి క‌బురు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ఆంధ్రప్రదేశ్ ఒప్పంద ఉద్యగుల‌కు రాష్ట్ర ప్రభుత్వం శుభ‌వార్త చెప్పింది. ఒప్పంద ఉద్యోగుల స‌ర్వీసు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేర‌కు ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల స‌ర్వీసు కాలాన్ని 2022 మార్చి వ‌ర‌కు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ శాఖ‌ల్లో ప‌నిచేస్తున్న ఒప్పంద ఉద్యోగుల‌కు ఈ పొడిగింపు వ‌ర్తిస్తుంద‌ని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

About Author