PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘోర రోడ్డు ప్రమాదం.. వాగులో పడ్డ ఆర్టీసీ బస్సు

1 min read
    ప‌ల్లె వెలుగు వెబ్ :    ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం మండలం జల్లేరులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జంగారెడ్డి గూడెనికి సంబంధించిన ఆర్టీసీ బస్సు వాగులో పడింది. వంతెన పై వెళ్తుండగా ప్రమాదవశాత్తూ వాగులో పడిపోయింది. ఈ ఘటనలో 8 మంది మరణించగా.. 9 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను జంగారెడ్డి గూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఎక్కువగా చిన్నారులు, మహిళలే ఉన్నారు. నీటిలో పడిన బస్సులో నుంచి బయటికి రాలేకు చనిపోయినట్టు తెలుస్తోంది.

          

About Author