PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భార్యా బాధితుల సంఘం కోర్ క‌మిటీ ఏర్పాటు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : భార్యాబాధితుల సంఘం ఆధ్వర్యంలో కోర్‌ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు జి.బాలాజీరెడ్డి తెలిపారు. ఈ నెల 12న ఉదయం 9గంటలకు బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే సంఘం విస్తృతస్థాయి సమావేశంలో పలు అంశాల గురించి చర్చించినట్లు తెలిపారు. సమాజంలో మానవ హక్కులు, సమాజ శ్రేయస్సు కోరుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో రకాల చట్టాలు చేశాయని ముఖ్యంగా మహిళలకు అనేక రకాల చట్టాలు తెచ్చాయని తెలిపారు.

                                  

About Author