PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

2 వేల మంది చిన్నారులు కిడ్నాప్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : తమ అధీనంలో ఉన్న డాన్బోస్‌ నుంచి 2,389 మంది చిన్నారులను రష్యా కిడ్నాప్ చేసిందని ఉక్రెయిన్ విదేశాంగ శాఖ ఆరోపించింది. అక్కడి నుంచి వారిని అక్రమంగా తరలించారని ఆవేదన వ్యక్తం చేసింది. మరోవైపు, వ్యూహాత్మక ఓడరేవు నగరం మరియుపోల్ నుంచి సురక్షితంగా వెళ్లేందుకు వీలుగా ఆయుధాలు వదిలి, తెల్లజెండాలు ఎగురవేయాలన్న రష్యా డిమాండ్‌ను ఉక్రెయిన్ తోసిపుచ్చింది.

                                                

About Author