PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మాజీ ఎమ్మెల్యే సమక్షంలో టిడిపిలో 200 కుటుంబాలు చేరిక

1 min read

పల్లెవెలుగు వెబ్ ఓర్వకల్: ఓర్వకల్లు టౌన్ వైసీపీ ముఖ్య నాయకులు ఏసోబు ఆధ్వర్యం లో 200 కుటుంబాలు మరియు వైసీపీ 7 వ వార్డ్ మెంబర్ సతీష్ కర్నూల్ లోని  మాధవి నగర్ నివాసంలో పాణ్యం మాజీ ఎమ్మెల్యే,పాణ్యం టిడిపి ఇన్చార్జ్ శ్రీమతి గౌరు చరిత  రెడ్డి , నందికొట్కూరు నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ శ్రీ గౌరు వెంకట రెడ్డి ,నంద్యాల జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్  సమక్షంలో తెలుగుదేశం పార్టీ లో చేరారు, వీరిని గౌరు దంపతులు తేదేపా పార్టీ కండువాలు కప్పి సాధారoగా ఆహ్వానించి,స్వాగతం పలికారు .పార్టీ లో చేరిన వారు ఏసోబు సతీష్ ఖాజా హుస్సేన్,షాషావలి,దావూద్ హుస్సేన్,సుదర్శన్, సుమంత్ అనిల్ కుమార్, అమృత రాజ్, సి రాజు శోభన్ బాబు,చేరారు.ఈ కార్యక్రమంలో నంద్యాల పార్లమెంటు ఉపాధ్యక్షుడు మోహన్ రెడ్డి, మండల అధ్యక్షుడు గోవింద్ రెడ్డి,మండల నాయకులు లక్ష్మి కాంత రెడ్డి, నన్నురు విశ్వేశ్వర రెడ్డి,పాలకోలను సుధాకర్ రెడ్డి, కనమాడకల సుధాకరయ్యా,మాజీ ఎంపీటీసీ నాగరాజు,మైనారిటీ నాయకులు హుస్సేనపురం మహబూబ్ బాషా,కాల్వ రజాక్ బాషా, కల్లూరుమండలంఅధ్యక్షుడు రామాంజనేయులు, అభిమన్యుడు,నన్నూరు విజయుడు,తదితరులు పాల్గొన్నారు.

About Author