PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

46 నూతన పింఛన్లు మంజూరు…

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి:  వైఎస్ఆర్ ప్రభుత్వం అర్హులైన వారందరికీ  పింఛన్లు మంజూరు చేస్తుందని జెడ్పీటీసీ బొరెడ్డి శ్రీరామిరెడ్డి,  వైస్ ప్రెసిడెంట్ గడ్డం భూనేశ్వర్ రెడ్డి తెలిపారు.ఈసందర్భంగా బుధవారం ప్యాపిలిపట్టణంలోని మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో నాలుగు సచివాలయలగాను రెండవ విడత గాను 46 నూతన పించన్లు మంజూరు కాగా వైసిపి నాయుకులు బొరెడ్డి పుల్లారెడ్డి, రాజా మురళి కృష్ణ, జంగం చంద్రశేఖర్  చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈకార్యక్రమంలో ఇఓఆర్డీ బాలక్రిష్ణ, పంచాయతీ ఇఓ శివకుమార్ గౌడ్, వైసిపీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయం ఉద్యోగులు, వలేంటరిలు తదితరులు పాల్గొన్నారు.

About Author