PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మల్లన్న సన్నిధిలో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య

1 min read

పల్లెవెలుగు వెబ్​, శ్రీశైలం: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని మంగళవారం ఆంధ్రప్రదేశ్ భారీ నీటిపారుదల శాఖ మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య స్వామి దర్శించుకున్నారు. స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ అధికారులు రాజ గోపురం వద్ద మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు ఘనస్వాగతం పలికారు. ఆయన వెంట శ్రీశైలం ప్రాజెక్ట్ డీఈ సేననంద్ ఉన్నారు.

About Author