PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఫేక్ ప్రాపగండ దృశప్రచారం పై ఎమ్మెల్యే ఫిర్యాదు…

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్  కర్నూల్ జిల్లా SP కృష్ణ కాంత్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి తన పై సోషల్ మీడియా లో జరుగుతున్న ఫేక్ ప్రాపగండ దృశప్రచారం పై SP కీ ఫిర్యాదు పత్రం అందజేశారు..ఎవరైతే తప్పు ప్రచారాన్ని ప్రాపగండ చేస్తున్నారో వారిపై చట్ట ప్రకారం చర్య తీసుకోవాలి అన్ని ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్  కర్నూలు జిల్లా SP కృష్ణ కాంత్ ని కోరారు. ఎమ్మెల్యే హఫిజ్ ఖాన్  పై టిడిపి పార్టీ నేతలు సోషల్ మీడియాలో దృశప్రచారంపై జిల్లా ఎస్పిని ఫిర్యాదు చేసిన కర్నూలు ఎమ్మెల్యే హఫిజ్ ఖాన్ , నగర అధ్యక్షురాలు & 25వ వార్డ్ కార్పొరేటర్ సత్యనారాయణమ్మ ,రైల్వే ప్రసాద్ ,10వ వార్డ్ కార్పొరేటర్ యూనుస్ బాషా గారు,46వ వార్డ్ కార్పొరేటర్ వాసు ,కో-ఆప్షన్ మెంబర్ నయీమ్ పాషా ఫెక్ ఎడిటింగ్ ఆడియాను పెట్టుకొని తెలుగు దేశం పార్టీ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు అన్ని SP గని తెలియపరిచారు. అభివృద్ధి చూసి ఓర్వలేక దృశప్రచారానికి తమ్ముళ్లు సిద్ధమయ్యారు.తనపై చేస్తున్న దృశప్రచారం పై పోలీసులు చర్యలు తీసుకోవాలిని జిల్లా ఎస్పిని కోరడం జరిగింది అన్ని తెలిపారు.తాను ప్రజలల్లో వున్న వ్యక్తిని తనపై తెలుగు దేశం పార్టీ నేతలు కుట్రలు చేసి సోషల్ మీడియా వేదిక బుదర చల్లుతున్నారు అన్ని అన్నారు. టీడీపీ తమ్ముళ్లు రాజకీయంగా ఎదుర్కొనేందుకు ధైర్యంగా ముందుకు రావాలి తప్ప ఇలాంటి తప్పుడు ప్రచారాలు మానుకోవాలని వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది అన్ని ఎమ్మెల్యే  అన్నారు.

About Author