PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీడబ్ల్యూజేఎఫ్ 20 24 నూతన డైరీ ఆవిష్కరణ

1 min read

పల్లెవెలుగు  వెబ్ గడివేముల: పాత్రికేయుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న ఏపీడబ్ల్యూజేఎఫ్ సంస్థ రాష్ట్రస్థాయి అధికారులు నాయకుల సమగ్ర సమాచారంతో 2024 డైరీ తీసుకు వచ్చినట్టు పాణ్యం నియోజకవర్గ కార్యదర్శి నీలం సత్యనారాయణ ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ చిన్న రామాంజనేయులు తెలిపారు. వారి ఆధ్వర్యంలో గడివేముల మండలం పోలీస్ స్టేషన్ లో మంగళవారం నాడు  ఏఎస్ఐ వెంకటేశ్వర్లు, సిబ్బంది చెన్నయ్య హిమం సాహెబ్ . డైరీ ని ఆవిష్కరించారు   గడివేముల నాయకులు ఎల్లా సుబ్బయ్య, మహబూబ్ బాషా ఇబ్రహీం చెన్నయ్య శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

About Author