NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

 కూటమి ప్రభుత్వం ఆరోగ్య శ్రీ 3500కోట్లు బకాయిలు చెలించాలి

1 min read

హొళగుంద న్యూస్​ నేడు : మండల కేంద్రం లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు యస్ కె గిరి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆరోగ్య శ్రీ 3500కోట్లు బకాయిలు చెలించాలి రాష్ట్రము లో అన్ని నెట్ వర్క్ ఆసుపత్రి లు సమ్మెదిగడం తో పెద మధ్య తరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కూటమి ప్రభుత్వం అధికారం లో రాగానే ఆరోగ్య శ్రీ పథకం అములు చేయకుండా ప్రజలు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్నప్పుడు  ప్రజలు ఆసుపత్రి వెళ్లినా తర్వాత ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఆరోగ్యశ్రీ పథకం గురించి పరిశీలించవారు రాష్ట్రము 45లక్షలమందికి పైగా 13000కోట్లు ప్రయజనం చేకూరింది  దేశం లో ఎక్కడ లేని విదంగా 17 వైద్య కళాశాల కు శ్రీకారం చుట్టారు అన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *