NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జీజీహెచ్​లో పలు ఓపి విభాగాల సర్ప్రైజ్ విజిట్

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.కె.వెంకటేశ్వర్లు,  మాట్లాడుతూ..కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల పలు ఓపి విభాగాలైన మెడికల్, డెంటల్, ఈఎన్టీ, జనరల్ సర్జరీ, మరియు ఎమర్జెన్సీ విభాగాలకు సర్ప్రైజ్ విజిట్ చేసి ఆసుపత్రికి వచ్చే పేషెంట్లు రిజిస్టర్ మరియు ఈ హాస్పిటల్ మాడ్యూల్ డేటా ఎంట్రీ, వైద్యులు సమయపాలన పై ఆరా తీశారు అనంతరం ఆసుపత్రి వైద్యులు సమయపాలన పాటించాలని లేనియెడల చర్యలు తీసుకుంటామని అన్నారు. అనంతరం ఓపిలకు వచ్చే పేషెంట్లు రిజిస్టర్ ను పరిశీలించి ఈ హాస్పిటల్ లో పేషెంట్లు సంబంధించిన e మాడ్యూల్ ఎంట్రీ  అయ్యేటట్లు చూసుకొని ఏది మిస్ కాకుండా పక్కడ్బందీగా అమలు అయ్యేటట్టు చూసుకోవాలని హెచ్​ఓడి లకు ఆదేశించారు.ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ విభాగానికి సప్రైజ్ విజిట్ చేసి ఈ హాస్పిటల్ మాడ్యూల్ లో ఒపి మరియు ఐపి ఎంట్రీ అయ్యేటట్లు చూసుకోవాలి అని అన్నారు.  అనంతరం క్యాజువాలిటీకి వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు ఆదేశించారు.ఆసుపత్రిలోనీ అన్ని విభాగాలలో ఈ హాస్పిటల్ ఓపి మరియు ఐ పి కి సంబంధించిన  ఈ మడ్యూల్  ఎంట్రీస్ కంపల్సరీ అయ్యేటట్టు చూసుకోవాలి అని హెచ్వోడీలకు ఆదేశించారుఈ కార్యక్రమానికి ఆసుపత్రి CSRMO, డా.వెంకటేశ్వరరావు, జనరల్ మెడిసిన్ హెచ్ ఓ డి, డా.రాజశేఖర్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్, డా.కిరణ్ కుమార్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *