PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మర్యాదపూర్వకంగా నూతన జాయింట్ కలెక్టర్ ని కలిసిన ఆదోని సబ్ కలెక్టర్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు జిల్లా నూతన జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీమతి నారపు రెడ్డి మౌర్యకి పుష్ప గుచ్ఛం అందచేసి మర్యాదపూర్వకంగా కలసిన ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ .అనంతరం ఆదోని డివిజన్లోని నవరత్నాలు సంక్షేమ పథకాలు , రీ సర్వే , మరియు ఆదోని ఏరియా డెవలప్మెంట్ అథారిటీ గూర్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

About Author