PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పేదలను ఆదుకుంటా..

1 min read

పల్లెవెలుగు వెబ్​, బనగానపల్లె: పేదలను ఆదుకునేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానన్నారు డా. రామిరెడ్డి. బనగానపల్లె నియోజకవర్గం కోవెలకుంట్ల పట్టణంలోని స్వామినగర్​కు చెందిన బుడుగలింగ స్వామి కోడలు శిరీష వివాహానికి డా. రామిరెడ్డి రూ.5వేలు ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోన విపత్కర పరిస్థితుల్లో పేద వెనుకబడిన వర్గాల యువతులకు ఆర్థిక సహకారాన్ని అందజేయడానికి ఎల్లప్పుడూ ముందునటానని ఆయన అన్నారు. కార్యక్రమంలో రాయలసీమ స్టూడెంట్స్ అసోసియేషన్ వ్యస్థాపక అధ్యక్షులు  బి.ఓబులేసు హాస్పిటల్ సిబ్బంది సరోజ ఉన్నారు.

About Author