PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఫ‌స్ట్ ఇయ‌ర్ విద్యార్థులంతా పాస్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఇంటర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ ఫ‌లితాల‌పై తెలంగాణ మంత్రి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఇంటర్‌ ఫస్టియర్‌లో ఫెయిలైన 51 శాతం మంది అంటే 2 లక్షలా 30 వేల మంది విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నట్లు ప్రకటించారు. కనీస మార్కులతో అందరినీ పాస్ చేస్తున్నామన్నారు. అందరినీ పాస్ చేయడం ఇదే చివరి సారని, భవిష్యత్తులో ఇలా చేయబోమన్నారు. విద్యార్ధులంతా చదువుకోవాల్సిందేనని సబిత స్పష్టం చేశారు.

                                   

About Author