NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏపీ.. జెడ్పీ పదవులన్నీ..వైసీపీ ఖాతాలోకే!

1 min read

పల్లెవెలుగువెబ్​, అమరావతి: రాష్ట్రంలోని 13జిల్లాల జెడ్పీచైర్మన్​ పదవులన్నింటిని వైసీపీ తన ఖాతాలో వేసుకుంది. శనివారం జరిగిన జెడ్పీచైర్మన్ల ఎంపికలో వైసీపీ నేతలే పట్టాభిశిక్తులయ్యారు. ఆయా జిల్లాలకు జెడ్పీచైర్మన్లగా ఎంపికైన వైసీపీ నేతలు ప్రమాణస్వీకారాలతో బాధ్యతలు చేపట్టారు. 13జిల్లాల జెడ్పీచైర్మన్ల వివరాలు ఇలా ఉన్నయి.. ఎం.శ్రీనివాసరావు(విజయనగరం), పి.విజయ(శ్రీకాకుళం), జె.సుభ్రద(విశాఖపట్నం), వి.వేణుగోపాలరావు(తూర్పుగోదావరి), కె.శ్రీనివాస్​(పశ్చిమగోదావరి), యు.హారిక(కృష్ణా), హెనికృష్టినా(గుంటూరు), ఎ.అరుణ(నెల్లూరు), బి.విజయమ్మ(ప్రకాశం), ఎ.అమర్​నాథ్​రెడ్డి(కడప), బి.గిరిజమ్మ(అనంతపురం), పి.వెంకటసుబ్బారెడ్డి(కర్నూలు), గోవిందప్ప(చిత్తూరు)లు జెడ్పీ చైర్మన్​గిరి దక్కించుకున్నారు.

About Author