PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జస్టిస్ చంద్రు పై ఏపీ హైకోర్టు జస్టిస్ అసహనం

1 min read

పల్లెవెలుగు వెబ్​: తమిళనాడుకు చెందిన జస్టిస్ చంద్రు పై ఏపీ హైకోర్టు న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. కొంతమంది జుడీషియల్ సెలెబ్రిటీలు లైమ్‌లైట్‌లో ఉండేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, అలాంటి లైట్స్‌ని ఆపేస్తామన్నారు. తామూ మనుషులమేనని… కొన్ని తప్పులు జరుగుతుంటాయని వ్యాఖ్యానించారు. హ్యూమన్ రైట్స్ డేని అడ్రస్ చేయడానికి వచ్చిన ఆయన దాని గురించి మాట్లాడితే బాగుండేదన్నారు. తాము పరిధి దాటి మాట్లాడామనడం సరికాదని ఏపీ సీజే వ్యాఖ్యానించారు.

About Author