PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పది పలితాల లో ఏపీ రెసిడెన్షియల్​ స్కూల్​ బాలికే టాప్

1 min read

– 576 మార్కులు సాధించిన S రాణి
– ఏపీ రిసెండ్ స్కూల్
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె: కర్నూల్ ఏపీ రెసిడెన్షియల్​ స్కూల్ మైనార్టీ బాలికలే టాప్పంచలింగాల స్కూల్ బాలికల మైనార్టీ స్కూల్,మే .. ఆంధ్ర ప్రదేశ్ లో 2022- 2023 విద్య ఏడాది కు పది పరీక్ష ఫలితాల్లో బాలికలలే టాప్ నిలిచి ఔరాఅనిపించుకున్నారు. ఎస్ సమీర. బి కీర్తి 100కు మార్కులు. తెలుగులో 98 హిందీ 96 ఉర్దూ 98 ఇంగ్లీష్ 98 లెక్కల్లో 99 సైన్సు 93 ఉత్తీర్ణత సాధించారు.అలాగే ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ మైనార్టీ బాలికలే స్కూల్ మైనార్టీ గురుకులబాలిక, మైనార్టీ స్కూల్, విద్యార్థులు కూడా వంద శాతం94.54 ఉత్తీర్ణతసాధించారు.పాఠశాలల్లో టాపర్స్ నిలిచారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను యాజమాన్యం. P.ప్రిన్సిపల్ ప్రసాద్ రావు,సిబ్బంది అభినందించారు.

About Author