PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బీజేపీ వీడి టీడీపీలో చేరిక

1 min read

పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : పట్టణంలోని బీసీ కాలనీ కు చెందిన భారతీయ జనతా పార్టీ నంద్యాల అధ్యక్షులు ప్రసాద్తో పాటు నయీమ్ జ్ఞాన ప్రకాష్,శివ, హరి,రాముడు, రాకేష్ ,ప్రదీప్, నాగరాజు, బాలరాజు,మహేంద్ర, ప్రమోద్,మహేష్, శ్రీకాంత్, సాగర్,బాల యేసు,ఓబులేసు, సుబ్రహ్మణ్యం,పుల్లయ్య,అశోక్ , నాగేశ్వరరావు,మరో 50 కుటుంబాలను బీజేపీ ని వీడి టీడీపీ లోకి తీర్థం పుచ్చుకున్నారు.వీరిని టీడీపీ కండువా కప్పి సాదరంగా పార్టీ లోకి ఆహ్వానించిన బీసీ జనార్దన్ రెడ్డి .అనంతరం బీసీ జనార్దన్ రెడ్డి గారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఎటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం లేదనే కారణం తో గ్రామ ప్రజలు విసుగు చెంది టీడీపీ పార్టీలో చేరారనీ అన్నారు.తెలుగుదేశం పార్టీ తోనే అభివృద్ధి సాధ్యం అని కనుకే నియోజకవర్గంలో త్వరలో వైసీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి చేరడానికి చాలామంది ఎదురుచూస్తున్నారని తెలిపారు. అలాగే 100 మీటర్ల రోడ్డు వేయడానికి నాలుగు సంవత్సరాలు పట్టిందని ఎలాంటి అభివృద్ధి నోచుకోవడం లేదని అందుకే టిడిపిలో చేరడం జరిగిందని చెప్పారు,

About Author