NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కరెంట్ షాక్ తో ఎద్దు మృతి..

1 min read

– పొలాల్లో వేలాడుతున్న హై టెన్షన్ విద్యుత్ తీగలు..
పల్లెవెలుగు వెబ్ గడివేముల: విద్యుత్ శాఖ నిర్లక్ష్యానికి మూగజీవాలు బలవుతున్నాయి మంగళవారం నాడు చిందుకూరు గ్రామానికి చెందిన వెంకటస్వామి సొంత పొలంలో ఇతనికి సంబంధించిన ఎద్దు పొలంలో వేస్తూ ఉండగా పక్క పొలంలో కరెంటు లెవెన్ కె.వి వైరు భూమిపైకి ఉండటంతో ఎందుకు తగిలి ఎద్దు అక్కడికక్కడే మరణించింది. వెటర్నరీ వైద్యాధికారిని హరిణి ఆధ్వర్యంలో బుధవారం నాడు పోస్టుమార్టం నిర్వహించారు దాదాపు 40 వేల రూపాయల విలువైన ఎద్దు కోల్పోవడంతో రైతు విద్యుత్ శాఖ అధికారులు తనకు న్యాయం చేయాలని కోరారు.

About Author