పల్లెవెలుగువెబ్ : ఆంధ్రప్రదేశ్ లోని ధవళేశ్వరం దగ్గర మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గంట గంటకూ గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. ధవళేశ్వరం దగ్గర 21.30 అడుగులకు...
ఆంధ్రప్రదేశ్
పల్లెవెలుగువెబ్ : గోదావరి నది ఉదృతంగా ప్రవహిస్తోంది. గత 50 ఏళ్లలో మూడు సార్లు మాత్రమే గోదావరి నీటి మట్టం 70 అడుగులు దాటింది. ఇక, ప్రస్తుతం...
పల్లెవెలుగువెబ్ : గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు మధ్యాహ్నం ఏరియల్ సర్వే చేపట్టనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గోదావరి...
పల్లవెలుగువెబ్ : వాయువ్య బంగాళాఖాతం, దక్షిణ ఒరిస్సాను తీవ్ర అల్పపీడనం కొనసాగుతుతున్నట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. దీనిపైన ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు తెలిపారు. దీని ప్రభావంతో ఉత్తర...
పల్లెవెలుగువెబ్ : వైద్యారోగ్యశాఖపై సీఎం జగన్ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆరోగ్యశ్రీ ద్వారా అందించే చికిత్సల జాబితాను పెంచాలని ఆదేశించారు. ఆగస్ట్ 1 నుంచి ఫ్యామిలీ...

