పల్లెవెలుగువెబ్, అమరావతి: రాష్ట్రంలోని 13జిల్లాల జెడ్పీచైర్మన్ పదవులన్నింటిని వైసీపీ తన ఖాతాలో వేసుకుంది. శనివారం జరిగిన జెడ్పీచైర్మన్ల ఎంపికలో వైసీపీ నేతలే పట్టాభిశిక్తులయ్యారు. ఆయా జిల్లాలకు జెడ్పీచైర్మన్లగా...
అమరావతి
పల్లెవెలుగువెబ్, అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రికి ముఖ్య సలహాదారుగా ప్రస్తుత ముఖ్యకార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ను నియమితులయ్యారు. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆదిత్యనాథ్ ఈనెల 30న పదవీవిరమణ...
పల్లెవెలుగువెబ్, అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి త్వరలో మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లు అటవీశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం ఆయన మంత్రివర్గ విస్తరణలో వందశాతం మార్పులు చోటుచేసుకునే...
పల్లెవెలుగువెబ్, అమరావతి: రాష్ట్రంలో సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అమలు చేస్తోన్న నవరత్నపథకాల వల్లే ఆయా ఎన్నికల్లో సత్ఫలితాలు వస్తున్నాయని వైసీపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం...
పల్లెవెలుగువెబ్, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి శనివారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆదివారం ఢిల్లీలో జరుగనున్న మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఏపీ...


