పల్లెవెలుగు వెబ్ : జగన్, కేసీఆర్ లు ఇద్దరూ తోడు దొంగలని తెలుగుదేశం ఎంపీ కేశినేని నాని విమర్శించారు. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదం పెద్ద...
జాతీయం
పల్లెవెలుగు వెబ్ : దేశంలో ఒకవైపు నిత్యావసర ధరలు పెరిగాయి. మరోవైపు పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటాయి. ఇవన్నీ చాలవన్నట్టుగా గ్యాస్ ధరలు కూడ పెరిగాయి. పెరిగిన ధరలు...
పల్లెవెలుగు వెబ్: కరోన కారణంగా పాఠశాలలు మూతపడ్డాయి. ఆన్ లైన్ లో పాఠశాలలు క్లాసులు నిర్వహించాయి. అయితే.. గతంలో లాగే ఫీజు డిమాండ్ చేశాయి. ఏడాది పొడువునా...
పల్లెవెలుగు వెబ్ : యూపీలో 2022లో ప్రజాస్వామిక విప్లవం రాబోతోందని సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ జోస్యం చెప్పారు. భాజాపా పాలనకు వ్యతిరేకంగా ప్రజలు...
పల్లెవెలుగు వెబ్ : కరోన వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక..వ్యాక్సిన్ వేసుకోవడం పై ప్రజల్లో అనేక అపోహలు ఉన్నాయి. సోషల్ మీడియాలో రకరకాలుగా పుకార్లు పుడుతున్నాయి. దీంతో చాలా...