PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కేసీఆర్ కు కేంద్రం కౌంట‌ర్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సీఎం కేసీఆర్‌ విద్యుత్ సంస్కరణల వ్యాఖ్యలపై కేంద్రం స్పందించింది. విద్యుత్ సంస్కరణలపై కేసీఆర్ చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని కొట్టిపారేశించింది. పునరుత్పాదక విద్యుత్ కొనుగోలు చేయాలని ఏ రాష్ట్రాన్ని కేంద్రం ఒత్తిడి చేయడం లేదని కేంద్రమంత్రి ఆర్కే సింగ్ పేర్కొన్నారు. పునరుత్పాదక విద్యుత్ సేకరణలన్నీ ఓపెన్ బిడ్ల ద్వారా నిర్వహణ జరుగుతుందని తెలిపారు. రైతులకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని కేంద్రం ఏ రాష్ట్రాన్ని బలవంతం చేయదని చెప్పారు. రాష్ట్రాలు సొంత బిడ్ల ద్వారా డెవలవపర్ నుంచి పునరుత్పాదక విద్యుత్‌ను కొనుగోలు చేయవచ్చని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ సూచించారు.

                                 

About Author