PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టిడిపి పార్టీ జోన్ – 4 సమీక్ష సమావేశంలో చమర్తి జగన్ మోహన్ రాజ

1 min read

పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా: శుక్రవారం నెల్లూరు లో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ జోన్ – 4 సమీక్ష సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు.ఈ సమావేశానికి అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గ సీనియర్ నాయకులు చమర్తి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో వీరబల్లి తదితర మండలాల టి డి పి శ్రేణులు భారీగా తరలి వెళ్లారు. జోన్ – 4 పరిధిలో ఐదు పార్లమెంటు నియోజకవర్గాలైన నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, రాజంపేట, ఒంగోలు, వాటి పరిధిలో ఉన్న 35 అసెంబ్లీ నియోజకవర్గాలలోని పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిలు, మండల అధ్యక్షులు, క్లస్టర్, యూనిట్ ఇన్చార్జులతో చంద్రబాబు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఎలా ఎదుర్కోవాలి, ప్రజలకు ఎలా చేరువవ్వాలి. ఓటర్ వెరిఫికేషన్ మరియు ప్రజా సమస్యల పై ఎలా పోరాడాలనే అంశాల పై దిశా నిర్దేశం జరుగుతున్నగారితిరుపతినియోజకవర్గ సమావేశాన్నిచేరువవ్వాలి పోరాడాలనేచేయడం జరిగినది ఈ కార్యక్రమంలో రాజంపేట నియోజకవర్గంలోని అన్ని మండలాల ముఖ్య నాయకులు ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author