PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శరద్ యాదవ్ మృతికి సంతాపం

1 min read

పల్లెవెలుగు వెబ్ విజయవాడ: కేంద్ర మాజీ మంత్రి, జనతాదళ్ యునైటెడ్ పార్టీ మాజీ జాతీయ అధ్యక్షులు , ప్రముఖ సోషలిస్ట్ నేత , పేదల పాలిటి పెన్నిది, రాజకీయ దురంధరుడు శరద్ యాదవ్ మృతితో దేశం ఒక గొప్ప నాయకుని కోల్పోయిందని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియచేయుచున్నామని నేషన్ లిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేషనల్ వైస్ చైర్మన్ జమీల్ అహ్మద్ బేగ్ ఓ ప్రకటన లో తెలిపారు.

About Author