PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నా హ‌త్య‌కు కుట్ర !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఇంటివద్ద ఉద్రిక్త‌త‌ ఏర్పడింది. హైదరాబాద్‌లోని ఆయన ఇంటి ముందు ఓ వ్యక్తి సంచరించడం తీవ్ర కలకలం రేపుతోంది. గుర్తు తెలియని వ్యక్తి పోటోలు తీస్తున్నట్లు గుర్తించిన సెక్యూరిటీ సిబ్బంది ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. తాను ఏపీ పోలీసునంటూ ఆ వ్యక్తి చెప్పడం తీవ్ర కలకలం రేపుతోంది. ఐడీ కార్డు చూపమంటే.. సిబ్బందితో ఆ వ్యక్తి వాగ్వివాదానికి దిగాడు. కాగా తన హత్యకు కుట్రపన్నారని రఘురామ ఆరోపించారు. అందుకే రెక్కీ నిర్వహించారని మండిపడ్డారు.

                                  

About Author