PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

87 మంది వైద్యుల‌కు క‌రోన !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : బీహార్ లో క‌రోన విజృంభిస్తోంది. బిహార్ రాజధాని పట్నాలోని నలంద వైద్య కళాశాల, ఆస్పత్రిలో 87 మంది వైద్యులు కొవిడ్‌ బారినపడడం కలకలం సృష్టించింది. ఎన్ఎంసీహెచ్‌లో మొత్తం 194 నమూనాలకు ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహించగా.. శనివారం 12 మందికి, ఆదివారం మరో 75 మందికి వైరస్ నిర్ధారణ అయింది. వీరిలో అయిదుగురు మాత్రమే ఆస్పత్రిలో చేరగా.. మిగిలినవారంతా ఆస్పత్రి క్యాంపస్‌లోనే ఐసొలేషన్‌ ఉన్నట్టు అధికారులు తెలిపారు.

                                         

About Author