PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మంత్రి కేటీఆర్​కు కరోనా

1 min read

పల్లెవెలుగు వెబ్​: తెలంగాణ సీఎం కేసీఆర్​ ఇటీవల కరోనా పాజిటివ్​తో యశోధ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ఆయన తనయుడు మంత్రి కేటీఆర్​కు కూడా కరోనా పాజిటివ్​ వచ్చింది. అయితే స్వల్ప లక్షణాలు ఉన్నాయని, హోం ఐసోలేషన్​లో చికిత్సపొందుతున్నట్లు మంత్రి కేటీఆర్​ ట్విట్టర్​ వేదికగా తెలిపారు. కాగా తనను ఇటీవల కలిసిన వారందరూ కరోనా టెస్ట్​ చేయించుకోవాలని సూచించారు.

About Author