PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : మంగళవారం   జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో  374 మంది విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేశారు.జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ప్రధానోపాధ్యాయుడు ఎన్‌ఎండీ నజీర్‌ అహమ్మద్‌ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమం  న పేరెంట్స్ కమిటీ చైర్మన్ సిద్దయ్య  ఎంపీపీ  కుమారుడు ఈసా,సర్పంచ్ కుమారుడు పంపాపతి, zptc బావ శేషప్ప,వైస్ ఎంపీపీ హనుమప్ప,ఎల్లర్తి యువజన నాయకుడు ssv గిరి,తల్లిదండ్రుల కమిటీ సభ్యులు,మంగయ్య, హుస్సేన్ పీరా, చంద్రశేఖర్ ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

About Author