ఘనంగా డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి
1 min read
న్యూస్ నేడు హొళగుంద: మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ,,వర్ధంతినినిర్వహించారు,ఈ కార్యక్రమం మాజీ మండల అధ్యక్షుడు ఏ.ఈ.ఎన్ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు,ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నేషనల్ కౌన్సిల్ నెంబర్ చిదానంద మాట్లాడుతూ శ్యామా ప్రసాద్ ముఖర్జీ (జూలై 6, 1901 – జూన్ 23, 1953) ఒక భారతీయ న్యాయవాది, విద్యావేత్త, రాజకీయవేత్త, కార్యకర్త, సామాజిక కార్యకర్త మరియు రాష్ట్ర మరియు జాతీయ ప్రభుత్వాలలో మంత్రి. భారతదేశంలో స్వాతంత్ర్య ఉద్యమంలో క్విట్ ఇండియా ఉద్యమాన్ని వ్యతిరేకించినందుకు ప్రసిద్ధి చెందిన ఆయన, తరువాత హిందూ మహాసభతో విడిపోయిన తర్వాత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ మంత్రివర్గంలో భారతదేశపు మొదటి పరిశ్రమ మరియు సరఫరా మంత్రిగా (ప్రస్తుతం వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిగా పిలుస్తారు ) పనిచేశారు. లియాఖత్-నెహ్రూ ఒప్పందాన్ని నిరసిస్తూ , నెహ్రూతో విభేదించిన తరువాత, [ 5 ] ముఖర్జీ నెహ్రూ మంత్రివర్గం నుండి రాజీనామా చేశారు. [ 6 ] రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సహాయంతో , [ 7 ] ఆయన 1951లో భారతీయ జనతా పార్టీకి పూర్వీకుడైన భారతీయ జనసంఘ్ను స్థాపించారు శ్యామా ప్రసాద్ ముఖర్జీ,పార్లమెంటు సభ్యుడు, లోక్సభ,పదవిలో,17 ఏప్రిల్ 1952 -23,జూన్,1953,విజయంసాధించారని సందర్భంగా తెలియజేశారుఈ కార్యక్రమంలో మండల వైస్ ప్రెసిడెంట్ జాంటీ వీరేష్ మండల జనరల్ సెక్రెటరీ ఉలి గన్న, మహేష్, కాశీ విశ్వనాథ్ గౌడ్, సీనియర్ లీడర్ జక్కన్న చారి, యువ మోర్చఅధ్యక్షుడు బసవ, బేనుకప్ప నిజగుణ , చలవాది మళ్ళీ, రాజా తదితర బిజెపి కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.