PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మంచినీళ్ల ట్యాంకు ఏర్పాటు

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలీ : వర్షాలు కురవకపోవడంతో  బోర్లలో నీటిశాతం తగ్గిపోవడంతో గ్రామంలో నీటి సమస్య ఏర్పడింది. తాగునీటి సౌకర్యం కొరకు ట్యాంకరుతో నీటి సరఫరా చేసేందుకు  డోన్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ధర్మవరం సుబ్బారెడ్డి , ప్యాపీలి మండలం టిడిపి సీనియర్ నాయకులు పోతిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి  సహకారంతో కలచట్ల గ్రామంలో మాజీ సర్పంచ్ గద్ద పుల్లన్న ఆధ్వర్యంలో మంచినీళ్ల ట్యాంకు గురువారం ఏర్పాటుచేశారు .ఈ కార్యక్రమంలో కలచట్ల గ్రామం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చెట్నేపల్లి పుల్లయ్య, మంగలి వెంకట్ రంగయ్య పసుల రమేష్ నరేంద్ర తలారి గువ్వన్న రామాంజనేయులు ఎర్రితాత మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

About Author