PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తిరుపతిలో సినిమా స్టూడియో నిర్మిస్తా..

1 min read

పల్లెవెలుగువెబ్ : సీఎం జగన్ తో సినీ నటుడు మంచు విష్ణు భేటీ అయ్యారు. భేటీ అనంతరం విష్ణు మీడియాతో మాట్లాడారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గెలిచాక.. మూడోసారి ఏపీ సీఎంను కలిశానని, ఈ భేటీ పూర్తీ వ్యక్తిగతమని మంచు విష్ణు తెలిపారు. ఈ సందర్భంగా టికెట్ ధరల పెంపు, సినీ రంగానికి ప్రభుత్వ సాయం లాంటి అంశాలకు చర్చకు వచ్చినట్టు తెలిపారు. వీటిపై మరోసారి మాట్లాడుతానని అన్నారు. తిరుపతిలో సినిమా స్టూడియో కడతానని, దానికి ప్రభుత్వ మద్దతు కోరానని తెలిపారు.

About Author