PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎస్ఐని కలిసిన సాయినాధ శర్మ అనుచరులు

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : మండలానికి కొత్తగా వచ్చిన ఎస్ఐ చిన్న పెద్దయ్యను పుణ్యభూమి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సత్య సాయి నాధ శర్మ అనుచరులు సోమవారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేశారు , కమలాపురం లో పనిచేసిన ఆయన చెన్నూరు మండలానికి రావడం శుభశేషమని వారు తెలిపారు, ఆయన ఆధ్వర్యంలో మండలంలో శాంతిభద్రతలు బాగుంటాయని, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడేవారి పట్ల ఆయన ఉక్కు పాదం మోపడం ఖాయమని ఈ సందర్భంగా వారు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో జనార్దన్ రెడ్డి, వెంకట శివప్రసాద్, సుబ్బా రెడ్డి,మున్నా, బ్రహ్మయ్య, మధు, చిన్న తదితరులు పాల్గొన్నారు.

About Author