PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సాధారణ సర్వసభ సమావేశం

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలీ: పట్టణ గ్రామాలలోని సమస్యలను, అభివృద్ధి పనులను తేలియజేసి మండలం అభివృద్ధి కృషి చేయాలని జెడ్పీటీసీ బోరెడ్డి శ్రీరామి రెడ్డి అన్నారు. ఎంపీపీ గోకుల్ లక్ష్మి  అధక్షతన ఈ సర్వ సభ సమావేశం అధ్యక్షతన, ఎంపీడీవో సాయి మనోహర్ అధ్వర్యంలో నిర్వహించారు. ఈసందర్భంగా శనివారం ప్యాపిలీ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సర్వే సభ సమావేశానికి అన్ని శాఖల అధికారులు ఎంపీటీసీలు సర్పంచులు హాజరై వారి వారి గ్రామ సమస్యలను అభివృద్ధి పనులను సమావేశం తెలియజేశారు.ఈ కార్యక్రమంలో  మాజీ జడ్పిటిసి  దిలిప్ చక్రవర్తి ,డిప్యూటీ తాసిల్దార్ మారుతి, వీఆర్ఏఈ ప్రభాకర్ రెడ్డి, ఇఓ ఆర్ డి బాలకృష్ణ, వ్యవసాయ అధికారి రాజేష్, ఏఎస్ఐ వెంకటేశ్వర్లు, హార్టికల్చర్ అధికారిని కళ్యాణి ,ఐకెపి ఎపిఓ కృష్ణమూర్తి, ఏపిఎం రమణ, హౌసింగ్ ఏఈ వెంకటేశ్వర్లు, బి ఆర్ ఏ ఈ మధు, మరియు పంచాయతీ కార్యదర్శులు, సచివాలయం ఉద్యోగులు,ఎంపీటీసీలు, సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.

About Author