PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా కనకదుర్గమ్మ ప్రభ మహోత్సవాలు

1 min read

పల్లెవెలుగు, వెబ్​ విజయవాడ : మొఘల్రాజపురం, రావి చెట్టు సెంటర్నందుకనకదుర్గమ్మ అమ్మవారిప్రభమహోత్సవములుఅత్యంత వైభవంగా జరుగుతున్నాయని కమిటీ మెంబర్ నాగేంద్ర ప్రసాద్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రావి చెట్టు సెంటర్ నందు గత 50 సంవత్సరముల నుండి అమ్మవారి ప్రభ మహోత్సవములు జరుపుకుంటున్నారని, ఈ రోజు మధ్యాహ్నం తూర్పు నియోజక వర్గ వైసిపి ఇంచార్జి దేవినేని ఆవినాష్ అమ్మవారిని దర్శించుకోవడం జరిగిందని, గ్రామ దేవత కు సంబంధించిన ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమం నకు సహకరించిన స్థానిక ప్రజలకు, పెద్దలకు, నాయకులకు అందరికీ ధన్యవాదాలుతెలియజేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో అమ్మవారి కమిటీ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

About Author