PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా సయ్యద్ అల్లాబకాష్ వలి ఉరుసు..

1 min read

పల్లెవెలుగు వెబ్​:కర్నూలు నగర సమీపం లోని జొహరాపురం లో మూడు రోజులు ఉరుసు ఘనంగా జరిగిందని జిల్లా లోని చుట్టూ పక్కల గ్రామాల నుండి భక్తులు భారీసంఖ్యలో పాల్గొన్నారని కార్యనిర్వాహకులు సయ్యద్ అఫ్సర్ పాషా తెలిపారు .ఉరుసు ఉత్సవానికి కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్ .వి .మోహన్ రెడ్డి హాజరైనారు .కిస్తీల రోజు కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్,జొహరాపురం ప్రస్తుత కార్పొరేటర్ పుల్లమ్మ ,మాజీ కార్పొరేటర్ వెంకటయ్య ,జిల్లా కురువ సంఘం ప్రధాన కార్యదర్శి ఎం .కే .రంగస్వామి పాల్గొని దర్గా లో ప్రార్థనలు చేసినారు .కిస్తీల రోజు భక్తులు భారీసంఖ్యలో పాల్గొన్నారు.

About Author